Crop damage | ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మొదలైన ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షాలు 50 వేల ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఫ్రాన్స్ హూఫర్ హెన్రిచ్ హెర్జ్ ఇనిస్టిట్యూట్కు చెందిన పరిశోధన బృందం శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఖమ్మాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల పట్ల బ్యాంకర్లు వివక్ష చూపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గురువారం జరిగిన బ్యాంకర్ల సమితి సమావేశంలో మంత్రి మాట్లాడ�
వ్యవసాయ అనుబంధ రంగాల కార్పొరేషన్లపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. గత పదేండ్లలో నిర్వహించిన కార్యకలాపాల పూర్తి సమాచారాన్ని అందించాలని బుధవారం కార్పొరేషన్లకు లేఖలు రాసింది.
రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రభు�
భక్తుల శివనామ జపంతో శైవాలయాలు మార్మోగాయి. శివుడికి ప్రీతిపాత్రమైన రోజు మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ తెల్లవారుజాము నుంచే నినదించాయి. ‘శివ శివ శంకర.. భక్తవ శంకర’, ‘ఓం నమఃశివాయ.. ఓం నమ�
రైతు సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫాం ద్వార
తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
నగరంలోని వ్యవసాయ మార్కెట్ మిర్చి యార్డులో దళారీల దోపిడీని అరికట్టాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి.
వచ్చే వానకాలం సీజన్ నుంచి రాష్ట్రంలో పంటల బీమాను అమ లు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కొత్త బీమా పథకాన్ని అన్ని పంటలకు వర్తింపజేస్తామని, రైతుల వాటా ప్రీమి యం మొత్తాన�
నగరంలోని వ్యవసాయ మార్కెట్లో గల మిర్చి యార్డులో మధ్యదళారీల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని వ్యవసాయ శాఖ మంత్ర�
రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టు పాల ఉత్పత్తి జరగడం లేదని, పాడి ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం హైదరాబాద్ హైటెక్స్లో 50వ డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన
Minister Tummala Nageswara rao | ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాలను రద్దు చేయడం వల్ల దేశ ఆయిల్పామ్ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
నగరంలోని వ్యవసాయ మార్కెట్ పునర్నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. మోడల్ మార్కెట్కు సంబంధించి ఇప్పటికే బ్లూప్రింట్ను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు రూపొందించగా.. దీనిపై హైదరాబాద్లో రాష్ట్ర వ్య