మిర్చి పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై సర్కారు ఆరా తీసింది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వస్తున్న రైతుల పంటలను అంచనా వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఉమ్మడి జిల్లాకు ఒక వ్యవసాయ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మ
సాగు భూములకు అనుగుణంగా పంటల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం సుజాతనగర్ మండలంలోని రవి హైబ్రిడ్ వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని ఆయన
ఏళ్ల చరిత్ర కలిగిన ఖమ్మం ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ రూపొందించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారు
రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు కొనసాగించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను కోరారు. కొనుగోలు కేంద్రాలను మూసేస్తే రైతులు ఇబ్బంది పడతారని పేర్కొన్న�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏలో ఆదివారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును వేదికపైకి ఆహ్వానించకుండా అవమానించడం సరైనది పద్దతి �
ఇటీవల ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపుబోర్డును నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాశారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బుధవారం కోదాడ పట్టణంలో వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మంత్రులు త�
డిసెంబర్ కాదు కదా, ఫిబ్రవరి 09 వస్తున్నా రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుబంధు ఇంకా పూర్తిస్థాయిలో అందరికీ అందలేదు.
ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి రూ.108 కోట్ల వ్యయంతో కొత్త భవనాలు వస్తాయని, వాటన్నింటికీ అవసరమైన స్థల సర్దుబాటుపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయిల్పామ్ సాగుపై సమీక్ష ని�