రాష్ట్రంలో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా.. అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా..? అని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాష
రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా? అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యవసాయశాఖ మంత్రి తుమ్�
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్లో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) సంస్థలో డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన�
వరి కొయ్యలు కాల్చే రైతులకు జరిమానా విధించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం పలు అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతుకు పంటల బీమా ఉపయోగ
ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి లింక్ కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తామని, రైతుల సాగు భూములకు నీరందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్�
వ్యవసాయశాఖలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వరిసాగు విస్తీర్ణం తగ్గింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగే�
జొన్నలు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జొన్న రైతులకు సూచించారు. అదిలాబాద్, నిర్మల్ జిల్లాల జొన్న రైతుల విజ్ఞప్తి మేరకు, సంబంధిత జిల్లా అధికారుల నివేదికల ఆధార�
ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. శ్రమ దోపిడీ విముక్తికై పోరాడండి’..అంటూ కార్మిక సంఘాల నేతలు నినదించారు. ‘కార్మిక హక్కుల సాధన కోసం ఉద్యమించండి’ అంటూ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా వ
రైతుబంధు ఆగింది నిజమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. రైతుబంధు తనకే రాలేదని, ఈ విషయమై పెద్దాయనను అడిగితే ఫస్ట్ ఉద్యోగులకు జీతాలు ఇద్దామని చెప్పినట్టు తుమ్మల పేర్కొన్నారు. ఉద్య�
కరకట్ట పనులు జూన్ నాటికి పూర్తి కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుత్తేదారులను ఆదేశించారు. మంగళవారం ఆయన దుమ్ముగూడెంలో పర్యటించిన అనంతరం నేరుగా భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డు�
ఒక్క ఖమ్మం ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలకు తెరతీసింది. ఖమ్మం టికెట్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి అధిష్ఠానం ఖరారు చేయడం పీసీసీలో చిచ్చు �