తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణం కోసం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సర్కారు బడులలో ఇంగ్లిష్ మీడియాన్ని కూడా �
నేతన్న బీమా, పావలా వడ్డీ, జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి నేతృత్వంలో చేనేత సంఘాల నాయకులు శనివారం సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విన్నవ
ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఖమ్మంలో టీడీపీ శ్రేణులు మంగళవారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి.
రాష్ట్రంలో వారం రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులకు అవసరమైన పత్తి, జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచాలన
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతు సంఘాల నేతలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శనివారం సచివాలయంలో కలిసి విన్నవించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, కోదండర�
అవసరమైన పత్తి, పచ్చిరొట్ట విత్తనాలను జిల్లాలకు సరఫరా చేశామని, వాటిని సక్రమంగా రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కొరత లేదని, అయితే కొన్ని రకాల పత్తి విత్తనాలకు మాత్రమే అధిక డిమాండ్ ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎక్కువ డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను అందరికీ అ�
రాష్ట్రంలో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా.. అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా..? అని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాష
రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా? అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యవసాయశాఖ మంత్రి తుమ్�
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్లో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) సంస్థలో డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన�
వరి కొయ్యలు కాల్చే రైతులకు జరిమానా విధించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం పలు అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతుకు పంటల బీమా ఉపయోగ
ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి లింక్ కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తామని, రైతుల సాగు భూములకు నీరందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్�