రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచాలని రైతులు స్పష్టం చేశారు. అది కూడా పంటలు సాగు చేసే సమయాని కన్నా ముందే డబ్బులు ఖాతాల్లో వేయాలని కోరారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా రైతులందరికీ పంటల పెట్టుబడి సాయం అందించాలని రైతులు అభిప్రాయపడ్డారు. అలాగే షరతులు, నిబంధనలు లేకుండా పాత పద్ధతి ప్రకారం రైతులందరికీ రైతు భరోసా ఇస్తేనే బాగుంటుందని తమ ఆల�
హైదరాబాద్లో మంగళవారం జరిగిన వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు.
‘పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15వేలు ఇవ్వాలి, గత కేసీఆర్ సర్కారు ఎలా అయితే అదునుకు ఆసరా అయిందో అదే విధంగా జూన్ మొదటివారంలోనే బ్యాంకు అకౌంట్లో వేయాల’ని మెజార�
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు చేనేత కార్మికుల ఆత్మహత్యలపై విచారణ జరిపించి అర్హులైన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్టు చేనేత,జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్�
రైతుభరోసా ఎవరెవరికి ఇవ్వొద్దు? ఏ ఊళ్లో ఎంతమందికి కోతలెయ్యాలి? ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలి? కొంతమంది రైతుల మీద ‘అనర్హులు’ అనే ముద్ర వేయడానికి ఎలాంటి నిబంధనలు రూపొందించాలి? రాష్ట్రంలో అధికారంలోకి వ�
జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.124.48 కోట్ల సంయుక్త నిధులతో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్ర
ఈ నెల 19 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 17.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వానకాలం సాగు, ఎరువుల లభ్యతపై గురువారం హైదరాబాద్లో అధికారులతో సమీక్ష నిర్వహి�
రాష్ట్ర వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖగా మార్చాలని సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి ఒక ప్రకటనలో కోరారు.