బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీతారామ ప్రాజెక్టుకు బీజం పడిందని, అప్పటి ప్రభుత్వం గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇవ్వడం వల్లే తాను బీఆర్ఎస్లో చేరానని, అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివ
తెలంగాణ రాష్ర్టాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి ప్రపంచపటంలో స్థానం కల్పిస్తామని, ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఖిల్లా
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరబోతున్నది. ఈ జిల్లాకు సాగునీళ్లు అందించే సీతారామ ప్రాజెక్టు ట్రయల్న్ విజయవంతమైంది.
ఖమ్మం అర్బన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పర్యటించారు. స్థానిక 8వ డివిజన్ కార్పొరేటర్ లకావత్ సైదులు విజ్ఞప్తి మేరకు డివిజన్లో పర్యటించ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుకి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదనలు అందజేశారు.
ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిలా పర్యటన నిమిత్తం ఖమ్మానికి వచ్చిన రాష్ట్ర హౌసింగ�
Minister Thummala | వానకాలం సీజన్ రైతుభరోసా (రైతుబంధు) పెట్టుబడి సాయం పంపిణీపై ప్రభుత్వం చేతులెత్తిసినట్టే కనిపిస్తున్నది. పెట్టుబడి సాయం ఇప్పట్లో ఇవ్వలేమని, ఆలస్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రుణమాఫీలో రైతుల జాబితా మొత్తం తప్పుల తడకగా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. �
‘మీ నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇబ్బందులు రావొద్దు’ అని డీసీవో పద్మ మహబూబ్నగర్ జిల్లా గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బందికి సూచించారు. లోన్ తీసుకోకపోయినా రుణమాఫీ లిస్ట్లో పేరు వచ్చిందని ఫోన్
ఈ నెల 15 వరకు ప్రతి రైతుకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామన్న మాటపై ప్రభుత్వం నిలబడే సూచనలు కనిపించడం లేదు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 15న రూ.2 లక్షలలో
రూ.లక్షన్నర వరకు రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణభవన్లో ఏర్పాటుచేసిన వాట్సాప్ నంబర్ 83748 52619కు కేవలం 20 గంటల్లోనే దాదాపు 30 వేల ఫిర్యాదులు అంద
రఘునాథపాలెం మండలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్వామి నారాయణ ట్రస్ట్ గురుకుల విద్యాలయం ఏర్పాటు కానుంది. గురుకుల విద్యాలయం వేదికగా కేజీ నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తెలంగ�
కాంగ్రెస్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని, వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయింపుల్లో యావత్ రైతాంగాన్ని ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మం�