ఎట్టకేలకు నాగార్జునసాగర్ ఆయకట్టులోని ఖమ్మం జిల్లా రైతులకు సాగునీటిని విడుదల చేసింది. పాలేరు కాలువకు గండిపడి పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో హరీశ్రావు సోమవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి సర్కారు
‘వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాల్వల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? 20 రోజులు దాటినా ఇంకా ఎన్ని రోజులు చేస్తరు? నీటిపారుదల శాఖ ఉండి ప్రయోజనం ఏమిటి? జిల్లాలో లక్షలాది ఎకరాల పంట ఎండిపోయిన తర్వాత నీరిచ్చి �
“వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాల్వల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? 20 రోజులు దాటినా ఇంకా ఎన్ని రోజులు పనులు చేస్తారు? నీటిపారుదల శాఖ ఉండి ప్రయోజనం ఏమిటి? జిల్లాలో లక్షలాది ఎకరాల పంట భూములు ఎండిపోయిన తర�
తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం సహించరని, అధికారమే పరమావధిగా రైతు భరోసా పేరుతో హామీలిచ్చి రైతులను, కౌలు రైతులను వెన్నుపోటు పొడుస్తున్న రేవంత్రెడ్డి సర్కార్కు గుణపాఠ�
Rythu Bharosa | రైతులకు, కౌలురైతులకు ఇద్దరికీ రైతుభరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ
రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఒకవైపు రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్న ముఖ్యమంత్రి... మరోవైపు రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతులు ఆ పై మొ
రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కండ్ల ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉండవెల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డు నూ తన కమిటీ ప్రమాణ స్వీకార కార�
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని, పరిహారం అందించడానికి ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
‘అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ‘ఈ వానకాలం నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయబోతున్నాం’ అని మంత్రి తుమ్మల నాగేశ
మున్నేరు వరదల కారణంగా ఖమ్మం నగరంలో సుమారు 5 వేల ఇండ్లు, ఇతర ప్రాంతాల్లో మరో 2,500 కలిపి మొత్తం 7,500 ఇండ్లు ముంపునకు గురయ్యాయని ప్రాథమికంగా అంచనా వేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని సూచించారు. ఖమ్మంలోని
తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. రికార్డు స్థాయి వర్షాలతో జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లు జలమయ్యాయి.
ఖమ్మం ప్రకాశ్నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వాగులో చిక్కుకున్న 9 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఉదయం నుంచి ఆర్తనాదాలు చేసినా రాత్రి 10 గంటల వరకు అధికారులు స్పందించలేదు.