రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్య్స కారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బుధవారం మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తుఫ్రాన్కు చెం�
హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో హై
హైదరాబాద్ : జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో క�
సమస్యల పరిష్కారం కోసమే పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికా�
హైదరాబాద్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డి�
హైదరాబాద్ : పేద, మధ్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి నారాయణ జోపిడి సంఘంలో రూ. 22.94 కోట్లతో చేపట్టనున�
హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు అ�
హైదరాబాద్ : ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కారం అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ నెల 3 నుంచి 15 వ తేద�
నూతనంగా వీడీసీసీ రోడ్లు మంజూరైన ప్రాంతాల్లో అవసరమైన తాగునీరు, డైనేజీ నిర్మాణ పనులను తక్షణమే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసబ్ట్�
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి నిమిత్తం విద్యార్థుల తల్లిదండ్రులను మమేకం చేస్తూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మం
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులలో విద్యార్ధుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల
హైదరాబాద్ : వినియోగదారుల కోసం విజయ డెయిరీ ఉత్పత్తులను తక్కువ ధరలలో చిన్న ప్యాక్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్ట�
హైదరాబాద్ : నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ప్రభ్యత్వం వదిలిపెట్టదని, కఠిన చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని త�
హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మాసాబ్ ట్యాంక్లో�
హైదరాబాద్ : ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు�