టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు అభ్యర్థులుగా ప్రకటించిన నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారథి రెడ్డిలను వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు
హైదరాబాద్ : విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని అమీర్ పేట, సనత్ నగర్లలో స్విమ్మింగ్ పూల్స్ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం�
హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే యాదవుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిట
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మొండా మార్కెట్, బేగంపేట డివిజన్లలో 4.55 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా ప్రజలు వరద ముంప
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు- మనబడి, మన బస్తీ -మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తలసాని అన్నార�
హైదరాబాద్ : స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు గాంధీజీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్లో గల గాంధీజీ విగ్రహాన్ని �
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ స్పెషల్ చీఫ్
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలోని ఎరుకల నాంచారమ్మ జాతరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అలాగే
హైదరాబాద్ : ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకొస్తాస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్పేట్లోని 50 పడకల హాస్పిటల్లో రూ.74 లక్షల వ్యయంతో ఏర్పాటు చే�
వెంగళరావునగర్, మే 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ దవాఖానాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎర్రగడ్డలోని ఛాతీ దవాఖానాలో రోగి సహాయకుల కోసం ఏర్పాటు �
హైదరాబాద్ : నాలాల సమగ్ర అభివృద్ధితో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వరద ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేటలోన�
హైదరాబాద్ : సృష్టికి జీవం పోసిన రెండు అక్షరాల దేవత అమ్మ అని, అలాంటి మాతృమూర్తిని ప్రతి ఒక్కరు తప్పకుండా నిరంతరం గౌరవించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా సనత్ న�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పార్ట్టైమ్ పొలిటీషయన్ అని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. పంటలకు కనీస మద్దతు ధరలు ఎవరు కల్పిస్తారో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. శనివా
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంల�