హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్ కుటుంబ
హైదరాబాద్ : బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలనిమంత్రి తలసాని శ్రీని�
సుందర పర్యాటక కేంద్రంగా బన్సీలాల్పేట మెట్ల బావి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బన్సీలాల్పేటలోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పన
బల్కంపేట రేణుకా ఎల్లమ్మ వారి కల్యాణ ఉత్సావాలు నేటి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పకడ్బందీగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగే బల్కంపే�
హైదరాబాద్ : బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిక�
హైదరాబాద్ : బన్సీలాల్ పేట మెట్ల బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అ�
హైదరాబాద్ : జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం అమీర్పేట డివిజన్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద అ
హైదరాబాద్ : తన పరిపాలనా దక్షతతో దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహా రావుకు భారతరత్న ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీవీ 101 జయంతి సం
హైదరాబాద్ : చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎంజీ రోడ్లో గల మహాత్మాగాంధీ విగ్రహం, బన్స�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాలను ఎంతో ఘనం�
హైదరాబాద్ : రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను బుధవారం అనిల్ కూర్మాచలం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే నూతనంగా తెలంగాణ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన�
హైదరాబాద్ : ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట
లంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్�
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని అక్కడి తెలు�
హైదరాబాద్ : మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసరాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష�