హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ముసరాం బాగ్,చాదర్ ఘాట్ బ్రిడ్జిలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ముసరాం బాగ్ బ్ర
ప్రైవేట్ డెయిరీలకు దీటుగా విజయ డెయిరీని అభివృద్ధి చేసేందుకు డెయిరీ, పశుసంవర్ధక, టీఎస్ఎల్డీఏ అధికారులు సంయుక్తంగా కార్యాచరణను రూపొందించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించా
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మత్స్య భవన�
హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గుడి మల్కాపూర్, దేవాదాయ శాఖ కార్యాలయంలో.. 309 దేవాలయాలకు కోటి 3 లక్షల రూపాయల విలువ�
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రెండోరోజు సోమవారం కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అ�
ఆషాఢ బోనాలు తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తాయని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన కార్వ�
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్స�
వరుణ దేవుడు శాంతించి, వర్షాలు తగ్గాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కోరుకున్నారు. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో
హైదరాబాద్ : భారీ వర్షాలకు బహదూర్పురలోని నెహ్రూ జూలాజికల్ పార్క్లోకి చేరిన వరద నీటిని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గత కొద్ది రోజులు�
హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్స్ నూతన చైర్మన్ రాజీవ్ సాగర్కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ సాగర్ బాధ్యతల స్వీకరణ కార్యక్
హైదరాబాద్ : ఈ నెల 17 న జరిగే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం వెస్ట్ మారే�
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మరాఠా మండల్ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను వెస్ట్ మారేడ్ ప�
హైదరాబాద్ : ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్త�
హైదరాబాద్ : ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి సమీక్షించారు. ఈ సం