రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం హైదర్గూడలో�
గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని బంజార
హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం BRKR భవన్లో మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్త
హైదరాబాద్ : గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్లో నూతనంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ లను మంత్రులు స�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్�
హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ గణనాథు�
విధి నిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జీ హెచ్ఎంసీ కార్మికులకు సూచించారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద 57 మంది
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ది కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవ
ఎనిమిదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పారిశ్రామికాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్
హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్టించిన గణనాథులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దిల్ సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయానికి చేరుకున్న మ�
ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని పద్మారావునగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మ
హైదరాబాద్ : ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఆయన బుధవారం ఖైరతాబాద్ గణనాథుడిని మేయర్ గద్వాల్ విజయ
హైదరాబాద్ : ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్లో గల ప్రభుత్వ ప్రాథమ�
హైదరాబాద్ : గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం