హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల జరిగిన బోనాల ఉత్సవాల నిర్వహణకు గాను 81 దేవాలయాలకు 21 లక్షల రూపాయలచెక్కులను �
హైదరాబాద్ : మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధి పద్మారావు నగర్ పార్క్లో జీఎచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి గణపతి �
హైదరాబాద్ : పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకోస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా �
హైదరాబాద్, ఆగస్టు 27: పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శన�
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడానికి �
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందింపచేయాలని, దేశ స్వతంత్ర చరిత్రను తెలియ జెప్పాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకే గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించామని మ�
హైదరాబాద్ : దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీజీని స్మరించుకోవాల్సిన బాధ్యత మన పై ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధి ఎంజీ రోడ్లోన�
వచ్చే నెల మొదటి వారంలో ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ�
హైదరాబాద్ : గణేష్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత�
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ సమైక్యత, జాతీయ భావాన్ని పెంపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సికింద్రాబాద్ సోమసుందరం వీధిలో మంజు థియేటర్ వ�
హైదరాబాద్ : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రికి వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో..హైదరాబ�
నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన హోల్ సేల్ చేపల మార్కెట్ ను నిర్మించడానికి గల అవకాశాలపై అధ్యయనం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ అధికారుఉలను ఆదేశించారు. శుక్ర�
హైదరాబాద్ : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 9 నుంచి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ దేశానికే మణిహారం లాంటిదని మంత్రి తలసాని అన్నారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని హ�
వరంగల్ : టీఆర్ఎస్ పాలనలోనే యాదవులు అభివృద్ధి చెందారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హనుమకొండలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ సన్మాన కార్యక్రమంల�