హైదరాబాద్ : విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే వరకు ఉచిత కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ హరిహర కళా భవన్లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్�
హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసించే పేదలకు వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో జిల్�
హైదరాబాద్ : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రంజాన్ సందర్భంగా సనత్ నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్థనలలో మంత్�
హైదరాబాద్ : రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధి బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ ముస్లిం బస్తీ వాసులు ఏర్పాటు చేసిన రంజాన్ విందుకు మంత్రి తలసాని హాజరయ్యారు. రంజాన్ పండుగ సందర్భంగా మంత్రి
హైదరాబాద్ : వాషింగ్టన్లో జులై నెలలో నిర్వహించే ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ సభలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణ రెడ
హైదరాబాద్ : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ల�
హైదరాబాద్ : ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పమంత్రులు తలసాని, మహమూద్ అలీ పరిశీ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జిరిగాయి. మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతర
హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప�
హైదరాబాద్ : వేసవిలో పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వేసవిలో పశువుల సంరక్షణపై సోమవారం హైదరాబాద్లో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
హైదరాబాద్ : ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరాన్ని పార్టీ తోరణాలు, జెండాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం ఆద�
అవయవదానం చేసి మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్గాన్స్ డోనర్స్ కుటుంబ సభ్యులకు స�
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన స్వర్ణ బంధన మహా కుంభాభిషేకంలో శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆ
హైదరాబాద్ : ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా అభివృద్ధి సాధించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా స్థాయి పార్టీ సమ�