హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 26 వ తేదీన జరగనున్న వాటర్ వర్క్స్ ఉద్యోగుల సం�
హైదరాబాద్ : సంపద సృష్టించాలి. దానిని పేదలకు పంచాలి అనే విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నా�
అనారోగ్యంతో మరణించిన ప్రముఖ సినీ గేయరచయిత కందికొండ యాదగిరి భౌతికకాయానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. ఫిలిం ఛాంబర్లో కందికొండ భౌతికకాయాన్ని ఉంచారు. ఈ సందర్భంగా ఇక్కడకు చేరుకున�
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి తలసాని చురకలు హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురూ కలిసి సభకు హాజరుకావడం తాను ఇంతవరకు చూడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎద్దేవా చేశ
హైదరాబాద్ : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశ కార్యకర్తలు అందిస్తున్న సేవలు ఎనలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. బుధవారం మారేడ్పల్లిలోని మల్డీ ఫర్పస్ ఫంక్షన్ హాల్లో TSMIDC చైర్మన్ ఎర్రోళ
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో మంత్రి తలసాని ఆధ్వర్యంల�
హైదరాబాద్ : ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ దశదిన కర్మలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద మంత్రి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఆమె�
మెదక్ : జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాతను మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహా శివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతర వైభవంగా జరుగుతు
హైదరాబాద్ : విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సికిం
హైదరాబాద్ : వరద ముంపు నుంచి ఎస్ఎన్డీపీ ద్వారా (SNDP) శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంట అభివృద్ధి పనులను మంత్రులు త�
హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములన కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, ఇప్పటికే రెండు సార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. న�
హైదరాబాద్ : బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, బీసీలను గత పాలకులు ఓటు బ్యాంకు గానే భావించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉప్పల్ భగాయత్లో మేరు సంఘం, మేదర సంఘం ఆత్మగౌ
హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో ఆశ కార్యకర్తలు ఎంతో ధైర్య సాహసాలతో పని చేశారు. ఆ సమయంలో వారు చేసిన సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపి
హైదరాబాద్ : జాతీయస్థాయి క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడంలేని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ జన్మదినం (ఫిబ్రవరి17) సందర్భంగా LB స్టేడియంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహి�
సనత్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.