హైదరాబాద్ : ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో పూర్తిస్థాయిలో నాలాల అభివృద్ధి పనులు చేపడుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 12.86 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్�
హైదరాబాద్ : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవాల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నది. వీటిని జీవాల పెంపకం దారులు సద్వినియోగం చేసుకొనేలా చూడాలని పశుసంవర్ధక శాఖ మంత్ర
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని, తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులను రప్పించాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాష్ట్ర బీజేపీ నేతలక�
హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 12వ తేదీన మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో GHMC, SNDP, ట
హైదరాబాద్ : నిరుపేదలకు నిలువ నీడను కల్పించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నరేంద్రమోదీ రాజ్యాంగం అమలవుతున్నదని మండిపడ్డార�
సీఎం కేసీఆర్ ఆదేశాలు, మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో అనేక అభివృద్ధి పనులు ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని సిటీబ్యూరో, జనవరి 20(నమస్
మంత్రి తలసాని | తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ను రాబోయే 3 సంవత్సరాలలో రూ.1500 కోట్ల లక్ష్యాన్ని సాధించే విధంగా సమగ్ర కార్యాచరణనురూపొందించాలని పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ �
కర్ణాటక మంత్రి | కర్ణాటక రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభుచౌహాన్ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను మాసబ్ ట్యాంక్లోని మంత్రి కార్యాలయంలో కలిశారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, వెటర్నరీ డిపార్ట్మె
Children's Day | సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బాలల హక్కులు, చట్టాలను అమలు చేస్తున్నారు. వారి ఆరోగ్యం, భద్రత కోసం కూడా అనేక చర్యలు చేపడుతూ వారిలో విశ్వాసం కల్పిస్తున్నారని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని �
Indira Park | తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ఇందుకు నిరసనగా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక
మెగా డెయిరీ | రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో విజయ తెలంగాణ డెయిరీ ఆధ్వర్యంలో రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మెగా డెయిరీ ప్లాంట్ నిర్మాణానికి మంత్రులు తలసాన�
మోండా మార్కెట్ను తరలించం | మోండా మార్కెట్ను ఇక్కడి నుంచి తరలిస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఈ మార్కెట్ను అన్ని రకాలుగా అభివృద్ది పరిచేందుకు త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తలపాని శ్రీన