ఢిల్లీ : మహాత్మా జ్యోతిబా పూలే 196 జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పూలే చిత్ర పటానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లా
హైదరాబాద్ : శ్రీరామ నవమి సందర్భంగా సనత్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సనత్ నగర్లోని హనుమాన్ దేవాలయం, పూల్ బా�
హైదరాబాద్ : మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్లో మత్స్య శాఖ అధికారుల వర్క్ షాప్లో పాల్గొని మంత్రి మా
హైదరాబాద్ : సమాజ సేవతోనే మానవ జీవితానికి సార్ధకత లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం అమీర్ పేట డివిజన్లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వ
హైదరాబాద్ : అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జీవితాలు భావి తరాలకు ఆదర్శం. వారి స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాలన సాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాజీ ఉప ప్రధాని బా
హైదరాబాద్ : తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ( శుభకృత్ నామ సంవత్సరం) సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శుభకృత్’ అంటే �
హైదరాబాద్ : చెరువుల లీజుకు పాత ధరలనే కొనసాగిస్తామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమన్వయ కమిటీ సమావేశంలో హామీనిచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర గంగపు�
హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎంజీ రోడ్లో గల మహాత్మాగాంధీ విగ్రహం సర్కిల్ సుందరీకరణ పనులను 6 నెలల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం వివిధ శాఖల అ�
హైదరాబాద్ : జులై 5 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో దేవాదాయ, జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్ అధికార�
సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ఎన్నో సంవత్సరాల నుంచి నాలా పరిసర ప్రాంత ప్రజలు ఎదురొంటున్న ముంపు సమస్యకు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ) తో శాశ్వతంగా పరిషారం లభించనున్నదని మంత్రి తలస�
సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఎల్లప్పుడు ఉద్యోగులకు అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగిన ఎన్నికలలో జలమండలి గుర్తింపు కార్మిక సంఘం (టీఆర్ఎస్ అన
హైదరాబాద్ : ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నిర్వహించుకొనే రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంట్లోని తన �
హైదరాబాద్ : ప్రభుత్వం, దాతల సహకారంతో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద దా�
హైదరాబాద్ : ఇటీవల నూతనంగా విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన రావుల శ్రీధర్ రెడ్డి వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదన్ ఆదివారం మర్య
హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలను పరిష్కరించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియా సమావేశంలో వాట