మహబూబ్నగర్ : భారత జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించిన మహనీయుడని బాలగంగాధర్ తిలక్ అని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 166వ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ క్ల�
కవులు, రచయితలు తెలంగాణకు రెండు కండ్ల వంటి వారని సాంస్కృతిక, పర్యాటక, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. తెలంగాణ రాక ముందు ఉన్న దుస్థితిపై కలాలను ఎత్తిన కవులు, రచయితలు, నేడు తెలంగాణ వచ్చాక జరిగి�
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ని శుక్రవారం తెలంగాణ అబారీ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. డిపార్ట్మెంట్లో గత సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న సీఐ, ఎస్ఐ మినిస�
మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద జరుగుతున్న 2వ రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం నాణ్యతతో త్వరితగత�
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపి వాగులపై చెక్ డ్యాంలను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ �
మహబూబ్ నగర్ : కేంద్రంలోని మోదీ సర్కారు తీరు చూస్తుంటే భవిష్యత్తులో పీల్చే గాలి పైన కూడా జీఎస్టీ వేస్తారేమోనని భయంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాపోయారు. పసిపిల్లలు తాగే పాల పైన కూడా జీఎస్టీ విధించిన తీ�
మహబూబ్ నగర్ : చదువుతోనే జీవితాలు బాగుపడతాయని మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ దశల వారీగా మెరుగుపరుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ �
హైదరాబాద్ : నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ కమ
హైదరాబాద్: దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్ టోర్నీ టార్చ్ శనివారం హైదరాబాద్కు చేరుకుంది. చత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చిన టార్చ్ రిలేకు నగరంలో ఘన స్వాగతం లభించింది. స్థ
సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం మహబూబ్నగర్ ఐటీ పార్క్లో శాశ్వత ట్రైనింగ్ సెంటర్ వరల్డ్యూత్స్కిల్స్ డే సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్
ములుగు : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం పైకప్పు నుంచి ఒక చుక్క నీరు కూడా లీకేజీ కావడం లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. రామప్ప ఆలయం గర్భ�