మహబూబ్నగర్ : మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. మినీ ట్యాంక్ బండ్ చ�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఆడంబరంగా నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్నగర్ జడ్పీ సమావేశ మందిరంలో మహబూబ్నగర్ జిల్లా అధికారులతో నేరుగా, నారాయణపేట జి
మహబూబ్ నగర్: చేనేత కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంటే కేంద్రంలోని బీజేపి సర్కారు మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తూ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం అ�
ఐవోఏ అధ్యక్షుడిని కోరిన మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్: తెలంగాణలో జాతీయ యూత్ గేమ్స్ నిర్వహించాలంటూ భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నాను రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ క�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్కు వేదికైన బర్మింగ్హామ్కు తెలంగాణ బృందం బయల్దేరి వెళుతున్నది. మెగాటోర్నీ నిర్వహణ, అక్కడి క్రీడా వసతులపై అధ్యాయనం చేసేందుకు క్రీడాశాఖ మంత్�
మహబూబ్నగర్/టౌన్, జూలై 30: రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు ఒకరికేమో కులపిచ్చి ఇంకొకరికేమో మత పిచ్చి ఎక్కినట్టు ఉన్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగ�
సినారె జయంతి వేడుకల్లో శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): తన కవితలతో తెలంగాణ సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన గొప్పకవి డాక్టర్ సీ నారాయణరెడ్డి అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశా�
యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం నందనం గ్రామంలో రాష్ట్రంలోనే తొలి నీరా ఉత్పత్తుల కేంద్రానికి ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్�
గౌడ ఆత్మ గౌరవ భవన నిర్మాణం, నిర్వహణ కోసం ‘శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ట్రస్ట్'ను ఏర్పాటు చేయనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి అధ్యక్షతన గురువారం హైదరాబాద్లో రాష్ట�
ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో ఎంవీఎస్ఎన్ మూర్తి, పురోహితుల
పవర్ లిఫ్టర్ మల్లికకు ఎంపీ రంజిత్రెడ్డి 2 లక్షల చెక్ శంషాబాద్ రూరల్: ప్రతిభకు తగిన గుర్తింపు దక్కింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న శంషాబాద్ మున్సిపల్ పరిధి గొల్లపల్లికి చెంది�
హైదరాబాద్ : ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ – 2022 లో తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా స్ట్రాంగ్ విమెన్గా ఎంపికైన మల్లికా రాఘవేందర్ గౌడ్ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్య�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లిలో పోచ�
మహబూబ్నగర్ : కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భం
వనపర్తి : శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులను ఉద్ధరించేందుకు సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన గొప్ప పథకమే దళితబంధు అని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళితుల్లో ఆర్థిక �