కేంద్ర ప్రభుత్వం ప్రజలపైన అధికంగా పన్నుల భారాన్ని మోపుతున్నదని ఆబ్కారీ, క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సీఎన్సీ కేబుల్ నెట్ వర్క్ ఎ
తెలంగాణలో రక్తం పారించాలని చూస్తే… బిడ్డ ఖబడ్దార్… అలాంటి వాళ్ళందరికీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పట్టిన గతే పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణలో అశాంత�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. అధికారం కోసం రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుందని, దీన్న�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీని.. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. గురువారం హైదరాబాద్లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన టోర్
‘ఈడీ, సీబీఐకి బెదరం. తెలంగాణ సీఎం కేసీఆర్ జోలికొస్తే ఊరుకోం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లో మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజ�
టీఆర్ఎస్లో కష్టపడే వారికే గుర్తింపు పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలబడాలి మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 24 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సం క్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తుం�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నార�
Minister Srinivas goud | కుల, మతాలకు అతీతంగా జాతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చదువుకుంటేనే బాగుపడతామని చెప్పిన మహనీయుడన్నారు.
మహబూబ్నగర్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర ది�
బీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్రమోదీ పదవీ కాలం లో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేకపోయారని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమ�
నల్లగొండ : జిల్లాలోని భువనగిరి మండలం నందనం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ‘నీరా ప్లాంట్’కు దివంగత బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్(మాజీ ఎంపీ) పేరు పెట్టాలని గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు.. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ఫ్రీడం వాక్' ప్రారంభంలో తాను రబ్బర్ బుల్లెట్ ఉన్న డమ్మీ గన్ పేల్చానని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివా�
మహబూబ్ నగర్ ఆగస్టు 13 : దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం అయన జిల
Freedom Run | స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ను (Freedom Run) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్రీడమ్ రన్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్దఎత్తున
మహబూబ్నగర్ : ప్రతి ఒక్కరు జాతీయ భావనను పెంపొందించుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వ�