హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువులకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్ర�
Minister Sabitha reddy | విద్యావ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా సమయంలో టీచర్లు చేసిన కృషిని సమాజం ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు.
రూ.17.32 కోట్లతో మైదానాల అభివృద్ధి మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంతో కొత్తకళ రూ.2.50 కోట్లతో స్టేడియం ఆధునీకరణ చురుకుగా అకాడమీ నిర్మాణ పనులు దృష్టి సారించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, సెప్టెం
హైదరాబాద్, ఆట ప్రతినిధి: వచ్చే నెలలో జరుగనున్న మిస్టర్ తెలంగాణ పోటీలు విజయవంతం కావాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. షఫీ బాడీబిల్డింగ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మెన్స్
మహబూబ్నగర్ : మన్యంకొండ క్షేత్రం దిగువ పర్యాటకుల సౌకార్యర్థం రూ.15 కోట్లతో బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మన్యంకొండ స్టేజీ సమీపంలోని అలివేల�
మహబూబ్నగర్ : జీవితంలో స్థిరపడాలంటే కష్టపడి చదవాలని, అందుకు స్థిరమైన లక్ష్యం, గొప్ప వ్యక్తిని కావాలని ఆలోచన ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుటుంబంలో ఒక ఆడబిడ్డ బాగుపడితే ఆ కుటుంబం అ�
మహబూబ్నగర్, ఆగస్టు 31 : పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మన్యంకొండ అలివేలు మంగ దేవాలయం సమీపంలో జాతీయ రహదారి చెంతనే బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్లు సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ �
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్ సమీపంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన గణేష్ భవన్ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం గణేష్ భవన్లో ప్�
సుల్తాన్బజార్, ఆగస్టు 30: క్రీడాకారులకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రిగా.. కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని ట�
రాష్ట్రంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా పాలమూరును తీర్చిదిద్దాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో �
మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 29 : మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, 8 ఏండ్లలో ఎంతో మార్పు చెందిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ కార్డులను
మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని అర్హులందరికి ఆసరా పెన్షన్లు అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నూతంగా మంజూరైన ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్�
రాష్ట్రంలో రక్తం పారించాలని చూస్తే ఖబడ్దార్ ఎంతటి పెద్ద నాయకుడైనా వదిలే ప్రసక్తే లేదు బీజేపీ నేతలపై మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపాటు టీఆర్ఎస్లోకి 300 మంది హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగ