ఆసరా పిం ఛన్ దారులందరికీ వార్డుల వారీగా మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అ న్నారు.
గుజరాత్ వేదికగా ఈనెల 29 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్ కోసం తెలంగాణ రాష్ట్ర జట్టు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. సుదీర్ఘ విరామం తర్వాత జరుగబోతున్న నేషనల్ గేమ్స్లో పతకాలు కొల్లగొట్ట�
Minister Srinivas Goud | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) టిక్కెట్ల గొడవపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. టికెట్ల గందరగోళంపై రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చితే సీఎం కేసీఆర్ సహి�
దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగిరం చేసింది. క్యాబినెట్ సబ్కమిటీకి అధ్యక్షత వహిస్తున్న క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో మంగళవారం సమీక్ష�
సుదీర్ఘ విరామం తర్వాత రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్న టీ20 మ్యాచ్కు సకల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
Minister Srinivas Goud | మనతోపాటు స్వాతంత్రం సాధించిన దేశాలతో పోలిస్తే మనం అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి పరిశీలించుకోవాలని.. వేగంగా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ఓ లక్ష్యంతో ముందుకు సాగి పేదరికాన్ని తరిమేయా
గుజరాత్ వేదికగా జరిగే నేషనల్ గేమ్స్ కోసం తెలంగాణ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నది. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్, సాట్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరాన్ని
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై మొదటిసారి ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడుకు వచ్చిన జాజుల శ్రీనివాస్గౌడ్కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, ఆత్మీయ సభలో ఆయన�
గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని బంజార
మహబూబ్నగర్ : జిల్లా నుంచి పేదరికం పారద్రోలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా.. జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్ జి�