బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై మొదటిసారి ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడుకు వచ్చిన జాజుల శ్రీనివాస్గౌడ్కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, ఆత్మీయ సభలో ఆయన్ను ఘనం గా సన్మానించారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడు తూ.. శ్రీనివాస్గౌడ్ జాతీయ స్థాయిలో బీసీల గొంతుకను వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మునుగోడు