చట్టసభల్లో బీసీల ప్రాధాన్యత పెరగాలని, ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం మెరుగుపడాలని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీ రామోజు రాజ్ కుమార్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమ�
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధించిన స్ఫూర్తితోనే చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం ఆగదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో �
ఈ నెల 25న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను శుక్రవారం నల్లగొండ పట్టణంలోని బీపీ మండల్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుడు
ఏపీ జలదోపిడీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడ్డుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు.
బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. బుధవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా�
బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో బీ�
మిర్యాలగూడ పట్టణంలోని తడకమళ్ల క్రాస్రోడ్డు వద్ద నిర్మించిన కూడలి రౌండ్ వెడల్పును తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం కూడలి వద్ద ధర్నా నిర్వహించారు.
Karimnagar | చిగురుమామిడి, ఏప్రిల్ 26: ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవం కోసం ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు.
Inter Exams | బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఇవాళ హైద్రాబాద్లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీకృష్ణ ఆదిత్యను కలిశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో పది నిమిషాల నిబంధనకు సడలింపు ఇవ్వ
2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీసీ నేత సీఎం అవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ సంఘాల జేఏసి, బీసీ మేధావుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్ల
Jajula Srinivas Goud | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై అగ్గి మండిస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు
ఏడాదిలోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను పూర్తి చేసి అవి తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటని బీ�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు చదువులకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో శుక్రవారం నల్లగొ�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్షిప్లు పెంచాలని డి మాండ్ చేస్తూ శుక్రవారం బీసీ, విద్యార్థి సం ఘాల నేతృత్వంలో వేలాదిమంది విద్యార్థులు మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్ను ముట్టడి