బీసీ కులగణనను పక్కదారి పట్టించేందుకే రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సామాజిక రిజర్వేషన్లను రద్దు చేయాలంటే ముందుగా దేశ సంపదను దామాషా ప్రకారం పంచాలని అన్�
బీసీ కులగణన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట మార్చి బీసీలను మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బీసీ కులాల లెక్కలను శాస్త్రీయంగా చేపట్టాలని డిమాండ్
రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘం, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్ణాటకలోని బెంగళూరు సిటీ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఓబీసీ జాతీయ 11వ మహాసభ విజయవంతంగా కొనసాగింది.
దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టడంతోపాటు బీసీ రిజర్వేషన్లను జనా భా దామాషా ప్రకారం పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు డిమాండ్ చేశార�
పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి శంకర్ ను మరోమారు నియమించినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, గత నాలుగేండ్లుగా 14 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లి�
బీసీ మంత్రి వాకిటి శ్రీహరిని అవమానించిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్ తద�
నాగర్ కర్నూల్లో చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్రూపునార్ డిమాండ్ చేశారు. బాలిక మృతికి నిరసనగా బుధవారం ఆసిఫాబాద్లో రజక సంఘం ఆధ్వర్యంల�
నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర జాతరలో పసికందు హత్య, రజక దంపతులపై జరిగిన దాడి ఘటనపై ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యు డు, సంఘం జాత�
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరోజ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి మండలం మూలసాలలో సర్పంచ్ జూపాక శ్వేత ఆద