బీసీ సమగ్ర కుల గణన చేపట్టి 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
బీసీ కులగణన చేపడతాం. రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం. అంటూ అసెం బ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హడావుడి చేసింది. సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసింది. రూ.150 కోట్లను మంజ�
కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర కుల గణన చేపట్టి మాట నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించ�
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్రంలోని కార్పొరేటు విద్యాసంస్థలను కట్టిడి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎలా కల్పించారో బీజేపీ చెప్పాలని, వాటిని వెంటనే రద్దుచేసి బలహీనవర్గాలకు పంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శుక్రవార�
రాష్ట్రంలో 49 ఏండ్ల లోపు వయసున్న వారే 71 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 30-39 సంవత్సరాల వయసున్న వారు అత్యధికంగా 91 లక్షల మంది ఓటర్లు ఉండటం విశేషం. 18, 19 సంవత్సరాల వయసున్న
టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ను ఒకేసారి వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవి రెండూ ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతర�
రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల రూ.5 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు.
మహాత్మా జ్యోతిబాఫూలే పేరుతో బీసీ సబ్ప్లాన్ తీసుకొస్తామన్న కాంగ్రెస్ పార్టీ తొలి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దాని ఊసే తీసుకురాలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకట�
కులగణన ముందుకు సాగకపోవడానికి బీజేపీలోని కొన్ని కలుపు మొక్కలు, స్వార్థపరులే కారణమని, వారి వల్లనే జేపీకి నష్టం జరుగుతుందనే విషయాన్ని ఆ పార్టీ గమనించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణ
ఇటీవల నియమించిన ప్రభు త్వ సలహాదారుల్లో కాంగ్రెస్ బీసీలకు ఒకరికీ అవకాశం కల్పించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.