తెలంగాణకు మించి దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనైనా ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
‘బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి స్వర్ణయుగ పాలనకు బాటలు వేయాలి.. జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆమనగల్లును మరింత అభివృద్ధి చేస్తాం..ఆమనగల్లుకు రెవెన్యూ డివిజన్, ఎంవీఐ కార్యాలయం, డీఎస్సీ కార్య�
మతవిద్వేషాలను రెచ్చగొట్టి, అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్న ప్రజలను విడగొట్టి ఓట్లు దండుకోవడమే బీజేపీ నైజమాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై మొదటిసారి ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడుకు వచ్చిన జాజుల శ్రీనివాస్గౌడ్కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, ఆత్మీయ సభలో ఆయన�