Minister Srinivas goud| తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, నిధుల కేటాయింపులో తీవ్రమైన వివక్ష కనబరుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
Minister Srinivas Goud | మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారని, దీంతో ఈ ప్రాంతానికి ఇక తిరుగుండదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజ�
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ మునుగోడు ఉపఎన్నిక తెచ్చిందని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతున్నది. గులాబీ పార్టీకి తోడు సీపీఎం, సీపీఐ నేతల క్యాంపెయిన్కు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. మంత్రు లు, ఎమ్మెల్యేలు మరింత జోరు పెంచారు.
Minister Srinivas goud | ‘‘ఎన్నికల ప్రచారంలో మునుగోడుకు సీఎం కేసీఆర్ ఏం చేసిండని ప్రశ్నించే వాళ్లకు ఒక్కటే సమాధానం... మంచి నీళ్లు’’ అని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని పార్టీ నేతలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్
Minister Srinivas Goud | తెలంగాణ లారీ యజమానులు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లారీ యాజమాన్యాల సంఘాల అసోసియేషన్ల అధ్యక్షులు
Minister Srinivas Goud | మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వెంటనే పట్టణంలోని పెద్ద చెరువులోకి వర్షపు నీటిని మళ్లించాలని అధికారులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి శ్రీనివాస
Minister Srinivas Goud|నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మునుగోడు ఓటర్లు బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
స్వరాష్ట్రంలో ఉద్యోగుల ఎన్నో సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టుగా గౌడ సంఘాల ముఖ్యనాయకులు ప్రకటించారు. శనివారం బేగంపేటలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఎైక్సెజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్�
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు అందజేస్తుండటంతో లబ్ధిదారుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివా
Minister Srinivas Goud | కేంద్రంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీ సర్కార్ను ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మోదీ సర్కార్కు ధీటుగా నిలబడేందుకే సీ
Minister Srinivas Goud | బసవేశ్వరుడి చరిత్ర చదివిన ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పు వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకుని ఉన్న జీవితమయినా చక్కని మార్�
ఆడపడుచులు దసరా పండు గను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చీరలు పంపిణీ ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపేట, టంకర, హన్వాడ, పెద్దదర్పల్లి, మాదారం, గొం డ్యాల, ఇబ్ర