మహబూబ్నగర్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.