Burqa Dance: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్లోని ఓ స్కూల్లో విద్యార్థినులు బుర్కా డ్యాన్స్ చేశారు. హిందూ అమ్మాయిలకు బుర్కా వేసి.. సినిమా పాటలపై డ్యాన్స్ చేయించారు. ప్రభుత్వ గుర్తింపులేని ఆ స�
ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్' అనే పదాన్ని ఉపయోగించిన మర్నాడు ‘దిమాగీ నక్సల్ పార్టీ’ అనే వ్యంగ్య ఇన్స్టాగ్రామ్ ఖాతా వెలుగులోకి వచ్చి, రాత్రికి రాత్రే 1,81,000కు పైగా ఫాలోవర్
స్వాతంత్య్ర దినోత్సవాన దేశంలో ఉగ్రదాడులకు పాల్పడొచ్చనే అనుమానంతో ఎన్ఐఏ ఇటీవ ల అనేక మందిని అరెస్టు చేసింది. ఐఎస్ఐ సహకారంతో పనిచేస్తున్న షాజాద్ భట్టి నెట్వర్ (ఎస్బీఎన్)ను విచ్ఛిన్నం చేసి, 14 రా ష్ట్�
Amit Shah : దేశంలో భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్న ఉగ్ర నెట్వర్క్ను భద్రతా బలగాలు అంతం చేశాయి. ఈ ముఠాకు చెందిన దాదాపు 200 మంది సభ్యుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్ని కేంద్ర హో�
Bollam Mallaiah Yadav | మున్సిపాలిటీలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు పులి రత్తమ్మ, ఆమె కూతురు జ్యోతి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వ�
AP Police | అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో ఉన్నతాధికారులు జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ చేశారు. అయితే ఆ సమయంలో దేశభక్తికి సంబంధించిన పాటలు ప్లే చేయాల్సింది పోయి మంచి ఊర మాస్ జానపద గీతాన్ని ప్లే �
Kuwait స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమాలు కువైట్లోని ప్రవాస భారతీయుల్లో దేశభక్తి భావాన్ని మరింత పెంపొందించాయి. చిన్నారులు, మహిళలు, కుటుంబాలతోపాటు వివిధ భారతీయ సంఘాల ప్రత
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘ కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద అదే జోరును కొనసాగిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వచ్చిన హ
Tricolour hoisting | ఏండ్లు గడుస్తున్నా ఓ ప్రాంతంలో మాత్రం జాతీయ జెండా ఎగురవేయాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. దేశ ప్రజలు అందరితో కలిసి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని వారికి ఉన్నా ఏం చేయలేకపోయారు. త్రివర్ణ పతకా
నల్లగొండను అభివృద్ధిలో అగ్రభాగన నిలబెడతానని, పోరాటాల బాట నుంచి అభివృద్ధి దిశగా నల్లగొండను నడిపిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం స్వాత
సీఎం రేవంత్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అమరవీరుల స్మారక చిహ్నానికి శ్రద్ధాంజలి ఘటించ�
తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నకాశీ చిత్రకళను గవర్నర్ శివ ప్రతాప్శుక్లా ప్రశంసించారు.లోక్భవన్లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ ఎట్ హోమ్లో నకాశీ మాస్క్లు ప్రత్యేక ఆకర్షణ�
సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక�
స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు. గోల్కొండ కోటలో శనివారం జరిగిన పంద్రాగస్టు వేడుకలకు హాజరైన ఆయన జెండావిష్కరణ తర్వాత మాట్లాడారు.
భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగంచేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధుసూద�