ఉమ్మడి పాలమూరు జిల్లాలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. శనివారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు.. ఇలా ఊరూవాడా ఎటు చూసినా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. విద్యార్థులు వీధ
ఎందరో వీరుల త్యాగఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడు
హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో పేట్ల బురుజులోని సీఏఆర్ హెడ్క్వార్టర్స్లో శనివారం 80వ భారత స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ముఖ్యఅతిథిగా పాల్గ�
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. పలుచోట్ల భారీ జాతీయజెండాలతో ర్యాలీలు నిర్వహించి భారత్మాతాకీ జై.. అంటూ నినాదాల
భద్రాద్రి జిల్లాను ఆయిల్ ఫామ్ హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొత్తగూడెం ప్రగతి మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన త్ర
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్తోపాటు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాత�
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి సెక్రటేరియట్ సందర్శనకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో సచివాలయం ఎదుట భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ఆ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికు
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిషరించి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేదర�
ప్రజాపాలన ప్రగతిలో ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు శాయశక్తులా కృషిచేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లాల్లో శనివారం ఘనంగా జరిగాయి.
ఉమ్మడి వరంగల్ జిలా ్లవ్యాప్తంగా శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఊరూరా, వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా విదేశీ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు మహనీయుల
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జాతీయ జెండాకు అవమానం జరిగింది. తహసీల్దార్ ఎం సమ్మక్క త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. సిబ్బంది తేరుకొని పతాకాన్ని �