తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తింపు పొందిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
హైదరాబాద్ సెయిలింగ్ వీక్ టోర్నీలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడా పాఠశాలకు చెందిన అశ్విని, సంజయ్రెడ్డిని గురువారం క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు.
హైదరాబాద్ : నీరా కేఫ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో నీరా కేఫ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆ�
ప్రెస్మీట్ పెట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో ఒక్కసారైనా ప్రెస్మీట్ పెట్టారా? అని ప్రశ్నించారు. మీడియా
మహబూబ్నగర్ : గత ఐదు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహబూబ్ నగర్ రూరల్ మండలం దివిటి పల్లి గ్రామంలో కొన్ని ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్�
మహబూబ్నగర్ : వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పాడిపంటలతో సంతోషంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ కాటన్ మిల్ వద్ద ఉన్న వేం
మహబూబ్నగర్ : వర్షాలు తగ్గిన వెంటనే మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ట్యాంక్ బండ్, నెక్లెస్ రో�
మహబూబ్నగర్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్ వెంకట్రా�
Minister Srinivas goud | బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తున్న బక్రీద్ పండుగ.. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండ
మహబూబ్నగర్ : ప్రపంచంలో ఎక్కడలేని విధంగా వంట గ్యాస్ ధరలు మన దేశంలోనే ఆకాశాన్నంటాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. వంట గ్యాస్ ధరలు తగ్గించకపోతే మరో పోరాటం తప్పదని ఆయన కేంద్ర ప్రభ�
మహబూబ్నగర్ : రైల్వే అండర్ పాస్ నిర్మాణ లోపాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముమ్మాటికి రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జిల్�
Kamal Chandra Bhanj deo | కాకతీయుల వారసుడు 700 ఏండ్ల తర్వాత ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టాడు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం వారం రోజులపాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తున్నది. ఏడురోజులపా�
‘మన ఊరు-మనబడి’ పథకం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.7,500 కోట్లు కేటాయించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు
13 వరకు ఘనంగా సర్కారు నిర్వహణ బ్రోచర్ను ఆవిష్కరించిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, సత్యవతిరాథోడ్ హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కాకతీయుల చరిత్రను చాటిచెప్పేలా గురువారం నుంచి ఈ నెల 13 వరకు కాకత�
భువనగిరి మండలం నందనం గ్రామంలోని తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్�