యువత భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం అగ్నిపథ్ను రద్దు చేసి న్యాయం చేయాలి గాయపడిన ఆర్మీ అభ్యర్థికి అండగా ఉంటాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 21 : జీతం ఇవ్వకపోయ�
హైదరాబాద్ : నీరా, దాని అనుబంధ ఉత్పత్తులైన బెల్లం, చక్కెర, నీరా సిరప్ల తయారీతోపాటు ఇతర బై ప్రొడక్ట్ల తయారీ, ప్యాకింగ్, విక్రయానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ధ్రువీకరణ లభించిం�
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జూలై మూడున లండన్లో నిర్వహించే టాక్ -లండన్ బోనాల జాతర పోస్టర్ను రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ బుధవారం హైదరాబాద్ల
మహబూబ్ నగర్ : అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మహబూబ్నగర్ను చేసునకుందామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం మార్కెట్ యార్డులోని గుమస్తాలు, హమాలీలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ట�
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జులై 3న లండన్లో నిర్వహిస్తున్న ‘టాక్ -లండన్ బోనాల జాతర’ పోస్టర్ని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం హైదరాబాద్లోని తన నివాస
రాష్ట్రంలోని ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం కృషి చేస్తూ ప్రతి కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మంత
ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు దేశ ప్రజలు చూపు శ్రీవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ దర్శించ
Minister Srinivas goud | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో పతకాలు సాధించిన రాష్ట్ర వెయిట్ లిఫ్టర్లను క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. పంచకుల వేదికగా జరుగుతున్న టోర్నీలో.. రాష్ట్ర క్రీడా పాఠశాలక�
హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి జాతీయ వారోత్సవాల (ఆగస్టు 8, ఉదయం 11 గంటలకు రవీంద్రభారతిలో జరగనున్న
మహబూబ్నగర్ : మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పలు అభివ
పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ పిలుపునిచ్చారు. బుధవా రం మండలకేంద్రంలో బీజేపీ నాయకుడు పుల్లయ్య, మాజీ ఎంపీటీసీ అంజయ్యతోపాటు వంద మంది కార్యకర
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిలో అనూహ్యమైన మార్పు వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన హన్వాడ మండలం�