హైదరాబాద్ : తెలంగాణ సాంసృతిక పునర్వైభవాన్ని చాటిచెప్పేలా కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెం�
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జూన్ 27: జూలై 3న మహబూబ్నగర్ జెడ్పీ మైదానంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్టు ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో�
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కర్ణాటక సంగీతంలో ఏషియా అవార్డు చేజింగ్ ది ఎక్సలెన్స్ సంస్థ నుంచి జాతీయ స్థాయి అవార్డులు పొందిన �
మహబూబ్నగర్ : జులై 3న జిల్లాపరిషత్ మైదానంలో సుమారు అరవై కంపెనీలు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర
‘నన్ను చదివించండి సార్' అంటూ చేయి పట్టుకొని వేడుకొన్న ఓ బాలుడి బాధ్యత స్వీకరించారు ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్. చదువు పట్ల బాలుడి శ్రద్ధ, అతడి కుటుంబ పరిస్థితికి చలించిన మంత్రి.. బాలుడిని వెం�
ఇటీవల ముగిసిన ఆసియా సైక్లింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన యువ సైక్లిస్ట్ ఆశిర్వాద్ సక్సేనాను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
తెలంగాణ దేశానికి ప్రయోగాశాల కానున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ ము న్సిపల్ పరిధిలోని క్రిస్టియన్పల్లిలో దళితబంధు పథకం కింద 8మంది లబ్ధిదారులకు కలిపి
మహబూబ్నగర్ : ఆ బాలుడి పేరు విజయ కుమార్. తల్లిదండ్రులు మల్లెల వెంకటేష్, మల్లెల బుజ్జమ్మ. వీరిది కాకర్లపాడ్. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేక బడికి వెళ్లే పరిస్థితి లేకుండ�
మహబూబ్నగర్ : కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. భాషా, సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో మహబూబ్ నగర్ బాలభవన్ వద్ద ఏర్పాటు చేసిన నూ
మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ పేరిట మహబూబ్నగర్ పట్టణం అప్పనపల్లి రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన.. కేసీఆర్ అర్బన్ ఏకో పార్కును భవిష్యత్తులో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత�
మహబూబ్నగర్, జూన్ 23 : అందరం కలిసి ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని వడ్డెర బస్తీలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని లాల్ బహదూర్ ఇండోర�
జనగామ : జిల్లా పర్యటనలో భాగంగా సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం రఘనాధపల్లి మండలం ఖిలాపురం గ్రామంలో గల సర్వాయి పాపన్న కోట నిర్మాణ పనులను పరిశీలించారు. కోట కూలి ఇల్లు ధ్వంసమైన దళిత కుట