మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని హన్వాడలో బీజేపీ చెందిన వంద మంది కార్యకర్�
మహబూబ్ నగర్: ప్రతి ఒకక్కరిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన
మహబూబ్నగర్ : రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ద్వారా.. గ్రామీణ ప్రాంతంలోని యువత చదువుతోపాటు, ఆరోగ్యం, క్రమశిక్షణతో ఉండేలా చూసేందుకు సీఎం కేసీఆర్ చేసిన ఆలోచన రాష్ట్ర వ్యాప్త
ఆటలు ఆడటం వలన మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో పల్లెలు, పట్ణణాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తున్న
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి హ�
Minister Srinivas goud | సీఎం కేసీఆర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
చెస్లో ఐదేండ్ల బుడతడి అసమాన ప్రతిభ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందన హైదరాబాద్, ఆట ప్రతినిధి: నోబుల్ ప్రపంచ రికార్డు పుస్తకంలో ఐదేండ్ల బుడతడు ధ్రువస్ కొల్లా చోటు దక్కించుకున్నాడు. చదరంగంలో ఒకేసారి 19 �
ఎరుకల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ పట్టణంలో ఏకలవ్య విగ్రహాన్ని ఆవ
మహబూబ్నగర్ : యూపీఎస్సీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 56వ ర్యాంక్ సాధించిన కె. కిరణ్మయిని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. శుక్రవారం కిరణ్మయి కుటుంబ సభ్యులతో హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కా�
మహబూబ్నగర్ : పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 18వ వార్డ్ ప్రేమ్ నగర్లో పట్టణ ప్�
తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం ఘనంగా జరిగింది
జీవితాలను గుల్ల చేస్తున్న మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రాష్ట్ర క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ‘సే నో టూ డ్రగ్స్' ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని
మహబూబ్నగర్ : తడి చెత్త నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను మహబూబ్నగర్లో నెలకొల్పుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు రూ.16 కోట్ల వ్యయంతో రెండు ఎకరాల విస్తీర్ణంల
సాధించాలనే తపన ఉంటే ఉద్యోగం తప్పనిసరిగా వరిస్తుందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని ఎక్స్పో ప్లాజాలో గ్రూప్స్ అభ్యర్థులకు శాంతానారాయణగౌడ్