మంత్రి శ్రీనివాస్గౌడ్ హామీ గచ్చిబౌలి హౌజింగ్ సొసైటీ కార్యాలయం ప్రారంభం సుల్తాన్బజార్, మే 7: ఉద్యోగులకు గచ్చిబౌలి హౌజింగ్ సొసైటీలో ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడుతాన�
పాదయాత్ర పేరిట మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొట్టే మాటలతో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపిం�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పులి లాంటోడు.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్నా.. కేసీఆర్కు తెలంగాణ అన
మహబూబ్నగర్ : సామాజికవేత్త మహాత్మా బసవేశ్వర 889వ జయంతి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న మహాత్మా బసవేశ్వర విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా �
మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్ వైపు క్యూ కడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్య�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో రజతం నెగ్గిన వెయిట్ లిఫ్టర్ ధారావత్ గణేశ్ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. హకీంపేట క్రీడా పాఠశాలకు చెందిన గణేశ�
Minister Talasani Srinivas yadav | కార్మికులే దేశానికి వెన్నెముక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్మికులు లేకపోతే ప్రపంచమే లేదని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్�
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి మూడు నెలల్లో కళాభారతి, ఆరునెలల్లో మార్కెట్ పూర్తి కావాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల్ల
మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కొత్తగంజ్ సమీపంలో
నాటకరంగం చాలా గొప్పదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక యువకళాకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతున్నదని అబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి : ప్రాణహిత పుష్కరాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆదివారం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ధ సాయంత్రం పవిత్ర ప్రాణహిత నదికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం దేవ
నాగర్కర్నూల్ : నాగర్ కర్నూల్ మాజీ సర్పంచ్ వంగా శరత్ బాబుకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర డెంటల్ అసోసియేషన్ చైర్మన్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి నివాళులు అర్ప�
నారాయణపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మక్తల్ మున్సిపాల�
మహబూబ్నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామస్తులు కలిశారు. గుండ్ల పొట్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో ఉత్త