ఇఫ్తార్విందులో మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 21 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వే స్తున్నదని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం హెచ్బీ, న
పర్యాటకశాఖ స్థలాలకు సంబంధించి లీజు బకాయిలను తక్షణమే వసూలు చేయాలని అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్�
కర్షకులను దగా చేసిన కేంద్ర సర్కారు బీజేపీ ఏం చేసిందని పాదయాత్రలు : మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలోనే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ రైతు విప్లవం తీసుకొ�
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 19 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హెచ్బీ గార�
మహబూబ్నగర్ : రాష్ట్రంలో వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రంలో మోదీ సర్కార్ చేతులెత్తిసింది. కుంటిసాకులతో రైతాంగం నోట్లో మట్టికొట్టేందుకు బీజేపీ పాలకులు కుట్రలు పన్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస�
హైదరాబాద్ : పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు, సామాజిక వేత్త, దివంగత సురవరం ప్రతాప్ రెడ్డి 125వ జయంతి ఉత్సవాల ముగింపు కా�
హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం తిమ్మారెడ్డిపల్లిలో లంబాడీల ఆరాధ్య దైవం గురు లోకమసంద్ మహరాజ్ జాతర ఆదివారం జరిగింది. జాతరకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో అధునాతన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గెస్ట్ హౌస్లో ఓ నాలుగు భారీ
జోగులాంబ గద్వాల : జిల్లాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర కాదని దొంగ యాత్ర అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే కృష్�
మహబూబ్నగర్ : ప్రతి మనిషిలో మార్పు తెచ్చిన మహనీయుడు గౌతమ బుద్ధుడని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గౌతమ బుద్ధునికి గొప్ప చరిత్ర ఉందని అన్�
మహబూబ్నగర్ : డాక్టర్. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్. బాబా సాహెబ్ అంబే�
మహబూబ్నగర్ : ధాన్యం కొనుగోళ్లకు నిరాకరించడంతో.. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర�
ఢిల్లీ : మహాత్మా జ్యోతిబా పూలే 196 జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పూలే చిత్ర పటానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లా
ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడా పాఠశాల (హకీంపేట) విద్యార్థులు గణేశ్, భాను, హేమలతను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు.
హైదరాబాద్ : జాతీయ స్థాయి పోటీల్లో పలు పథకాలను సాధించిన క్రీడాకారులను క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఆ