మహబూబ్నగర్ : మన ఊరు- మన బడి కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా తీర్చిదిద్దుతున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపార
మహబూబ్ నగర్ మే 30 : పట్టుదలతో చదివి నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించాలని, ఇందుకోసం రాత్రిపగలూ తేడా లేకుండా చదవాలని ఎక్సైజ్ శాఖ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగాల నియామకాలు చేసిన తరుణం
Nikhat zareen | ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat zareen) నేడు హదరాబాద్ రానున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నది.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్ స్వర్ణం నెగ్గడం రాష్ర్టానికి, దేశానికి గర్వకారణమని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జరీన్ భవిష్యత్ లక్ష్యాలకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు �
హైదరాబాద్ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో తెలంగాణకు చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం
మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్, పెద్ద చెరువులో నిర్మిస్తున్న ఐలాండ్కు విద్యుత్ సరఫరా కోసం వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీని�
మహబూబ్నగర్ : బెస్ట్ టూరిజం స్పాట్గా పాలమూరును తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద 12 కోట్ల రూపాయలతో చేపట్టిన సస్పెన్షన్ బ్రిడ�
మహబూబ్నగర్ : మినీ ట్యాంక్బండ్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మినీ ట్యాంక్బండ్లో భాగంగా చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ వెంకటరావు, �
ఖైరతాబాద్, మే 16 : ‘తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తవ్వినా..బౌద్ధ నిక్షేపాలు బయటపడుతున్నాయి. పిడికెడు మట్టి తీసినా ప్రపంచ చరిత్ర దాగి ఉంటుంది’ అని పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గౌతమ బు�
తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు భూములు బంగారంలా మారాయని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ను దశదిశలా అభివృద్ధి చేసి స్థానికులను సంపన్నులను చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
మహబూబ్నగర్ : నాటక రంగానికి పునర్జీవం పోసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మున్సిపల్ టౌన్ హాల్లో స్వర లహరి ఆర్ట్స్ అకాడమీ 32వ వార్షికోత్సవ�
హైదరాబాద్లో గౌడ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి జూన్ రెండో వారంలో భూమి పూజ చేయాలని నిర్ణయించినట్టు ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్�
హ్యాండ్బాల్, త్రోబాల్ పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడాటోర్నీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్�
మహబూబ్ నగర్ : నిరుద్యోగ యువత రాబోయే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్గా ప్రిపరేషన్ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎద
మహబూబ్నగర్ : మనిషికి నాగరికతను నేర్పిన జాతి సగర జాతి అని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సగర వంశస్తుడు భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని సగర కమ్యూన�