మహబూబ్నగర్ : భారత జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించిన మహనీయుడని బాలగంగాధర్ తిలక్ అని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 166వ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ క్లాక్ టవర్ వద్ద తిలక్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అలాంటి మహనీయున్ని స్మరించుకోవడం మన అదృష్టమని మంత్రి పేర్కొన్నారు.