సార్ ఆధార్ కార్డ్ ఇప్పించండి.. అంటూ జి ల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను ఒక బాలుడు వేడుకున్నాడు. రోజువారీగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు మంత్రిని క�
కార్మిక సంఘాలకు అండగా నిలుస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం లో బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో �
Mahabubnagar IT Park | మహబూబ్నగర్ : పాలమూరులో నూతనంగా నిర్మించిన ఐటీ పార్కులో వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. దివిటిపల్లి
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హైటెక్ ఫంక్షన్హాల్లో గురువారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ముస్లింలకు �
క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు పక్కా ప్రణాళికను ఎంచుకుంది.
Minister Srinivas Goud | జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో తెలంగాణ గ్రామీణ క్రీడాకారులు రాణించేలా వారి ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్ట�
Minister Sirnivas Goud | దివిటిపల్లిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మే 6న ప్రారంభంకానుంది. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాల
యూఎస్ఏ ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో రాష్ట్ర ప్లేయర్లు అదగొట్టారు. యూఎస్ కరాటే ఫెడరేషన్ నిర్వహించిన ఈ ఈవెంట్లో నగరానికి చెందిన సయ్యద్మహ్మద్ హుస్సేన్(65కి), మహమ్మద్ ఫతే అలీ(60కి) స్వర్ణ పతకాలు దక్క�
Srinivas Goud | హైదరాబాద్ : అమెరికాలో జరిగిన ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో హైదరాబాద్ పోకో మార్షల్ ఆర్ట్స్ టీమ్కు చెందిన నలుగురు క్రీడాకారులు పథకాలు సాధించారు. ఈ సందర్భంగా ఆ నలుగురు క్రీడాకారులను రాష
World Heritate Day |ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురసరించుకొని హెరిటేజ్ తెలంగాణ శాఖ, ములుగు కలెక్టర్ ఆధ్వర్యంలో ‘శిల్పం, వర్ణం, కృష్ణం - సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ రామప్ప’ పేరుతో వరల్డ్ హెరిటేజ్ డే మెగా వేడుకలన�
హైదరాబాద్ నుంచి తిరుపతి, షిర్డీకి వెళ్లే భక్తుల ప్రయాణ సౌకర్యార్థం రాష్ట్ర టూరిజం శాఖ కొత్తగా ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్
అతి త్వరలోనే నీరా కేఫ్ను ప్రారంభించేందుకు ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే నీరాను పారదర్శకంగా సేకరించడం, భద్రపరచడం, ప్యాకింగ్ చేయడం వంటి వాటిపై ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తిచేసింది.
తెలంగాణ పర్యాటకశాఖ లీజు నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు చేపట్టి, సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణాశిబిరాలు మొదలయ్యాయి. ఈ నెల 15 నుంచి మే 31 వరకు జరుగనున్న శిబిరాల్లో వివిధ క్రీడాంశాల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వనున్నారు.