వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ రైతులకు భరోసానిచ్చారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రైతులు అధైర్యపడొద్దని, తెలంగాణ
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంత్రి హరీశ్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు లో ఓ మహిళ చేయిపట్టుకొని ఆప్యాయంగా మాట్లాడారు. ‘మామూలు ధాన
రైతు బీమా మాదిరిగా రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల కోసం గీతన్నకు బీమా అమలు చేయడంపై తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె బాలకిషన్ గౌడ్ హర్షం వ్యక్తం చేశా
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మరికల్ గ్రామానికి చెందిన తులసి..అంతర్జాతీయ సాఫ్ట్బాల్ టోర్నీకి ఎంపికైంది. తైవాన్ వేదికగా జూన్ 10 నుంచి జరిగే సాఫ్ట్బాల్ టోర్నీకి వెళ్లేందుకు తులసికి పాస్పోర్�
Neera Cafe | హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస�
సమాజంలో అణగారిన వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సమర్థవంతమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయగల, స్థితప్రజ్ఞత కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎక్సైజ్�
Vizag Steel | విశాఖ ఉక్కును కాపాడే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉన్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి చరిత్ర సృష్టించారని వెల్లడి�
Neera Cafe | హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ను ఈ నెల 3వ తేదీన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించనున్నారు.
హైదరాబాద్లో ఆదివారం సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడిజిల్లాలోని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చాంబర్లలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్
రాష్ట్రప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం రూ.3.40 కోట్ల
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సొంతంగా చేయించుకునే సర్వేల్లోన�
సంప్రదాయ బద్ధంగా అనాదిగా గీత కార్మికులు తమ వృత్తిని కొనసాగిస్తూ నిరంతరం ప్రమాదాలతో వందిలాది మంది మృత్యువాత పడుతున్న గీత కార్మికుల మరణాలను నివారించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు
జీవో 58, 59 కింద ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి, పట్టాలను మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసు�
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వీ.శ్రీనివాసగౌడ్ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్లూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి హెలికాప్టర్ ద్వారా చేరుకుం�