Minister Srinivas Goud | గీతవృత్తిలో మరణాలు, ప్రమాదాలను నివారించాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనా�
క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనూ మినీ స్టేడియాల నిర్మాణానికి పూనుకున్నది. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, చిన్నతనం నుంచే క్రీడల్లో మెరికల్లా తీర్�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ సంక�
ప్రత్యేక రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. నేడు దేశమంతా తెలంగాణ వైపే చూస్తున్నదని చెప్పారు. మంగళవారం మహబూబ్
ప్రత్యేక రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుండగా.. సంక్షే మం అర్హుల దరికి చేరుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. దీంతో నేడు దేశమంతా తెలం�
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో మంగళవారం పీజీకే టెక్నాలజీ సహకారంతో ఏర్పాటు చేసిన జాబ్మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా
కుల వ్యవస్థ, వర్ణ భేదాలు, లింగ వివక్షను వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వరుడని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్ర�
కాయకమే కైలాసం (వర్క్ ఈజ్ వర్షిప్) అని ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చిన మహనీయుడు బసవేశ్వరుడని (Basaveshwara) మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. దేశంలో గొప్ప మార్పునకు నాంది బసవేశ్వరుడని చెప్పారు. మొదటి పార
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన తలమానికంగా మారనున్నది. హైదరాబాద్కు దీటుగా కార్పొరేట్ తరహాలో భవన ని ర్మాణం చేపడుతున్నారు. రూ.270 కోట్ల వ్య యంతో ఆరు అంతస్తుల్లో నిర్�
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఎక్కడైనా తరుగు తీస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి హెచ్చర�
మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తున్నదని క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శనివారం మహబూబ్నగర్లోని వానగుట్ట వద్దనున్న వక్ఫ్ ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే పీఎం మోదీకి దడ అని బీఆర్ఎస్ జి ల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరె డ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనం నిర్�
దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఐటీ ఇండస్ట్రియ ల్ పార్కుకు విదేశాల కంపెనీలు క్యూ కడుతున్నాయని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఓ దిగ్గజ కంపెనీ తమ కార్యాకలాపాలను