ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రసాద్' (పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్) పథకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్�
Neera Cafe | దేశంలోని ఏ రాష్ట్రం లో లేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో హైదరాబాద్లో నీరా కేఫ్ను నిర్మించామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas goud) త�
దేశంలోని ప్రతిఒక్కరు అంబేద్కర్ (Ambedkar) అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం (Parliament) సెంట్రల్ విస్టాకు కూడా బీఆర్ అంబేద్కర్ పే
ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఉపేక్షించబోమని, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మహబూబ్నగర్ ప్రభు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కులవృత్తులకు ఆదరణ పెరిగిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులు, గ
మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయ సాధకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గం గుల కమలాకర్ అన్నారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఫూలే చూపిన బాటలో పాలన సాగుతున్నదని తెలిపారు. మంగళవారం హైదర
ఉమ్మడి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తుతున్నాయి. గులాబీ పార్టీ దూకుడు పెంచినిత్యం ఏదో ఓ చోట సమావేశాలు నిర్వహిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీయని పిలుపుతో శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొ
ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ప్లేయర్లకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్�
ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లి కల్వరికొండపై ఆదివారం నిర్వహించిన ఈస్టర్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్లో గౌడసంఘం ఆధ్వర్యంలో ఆదివారం స
ట్యాంక్బండ్ పనులు పరుగులు పెట్టాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలమూరు ప్రజలు పుష్కరాల కోసం కృష్ణానదికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికం గా ఉన్న పెద్దచెరువు
వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప ఆలయంలో ఈ నెల 18న వేడుకలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
ఒకప్పుడు పాలకొండ (Palakonda) అంటే ఎవరికీ తెలియదు. ఓ మారుమూల గ్రామంగా ఉండేదని, ఇప్పుడు చెంతనే జాతీయ రహదారి, సమీపంలోనే బైపాస్, వాటి పరిధిలోనే కలెక్టరేట్ నిర్మాణంతో ఎంతో డిమాండ్ ఏర్పడిందన్నారు. ఒకప్పుడు ఎంతో వెనకబ�