నియోజకవర్గంలోని ప్రజలంతా తన అన్నదమ్ములతో సమానమని.. వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. న్యూటౌన్లోని పార్టీ కార్యాలయంలో సోమవారం 14,15,16,28, 29,30,31, 32,33,34,35,36,45,46,47,4 8,49 వా
బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎ క్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కార్యకర్తలను, వారి కుటుంబాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్నారు. భర్త చనిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారిన బీఆర్ఎస�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా సంబురంగా కొనసాగుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా ఒకే మీదకు వచ్చి ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకు
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల సంబురం నెలకొన్నది. ఉమ్మడి జిల్లాలో రోజూ కొన్ని చోట్ల సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివా�
Minister Srinivas Goud | రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తకు( BRS Activist ) అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో పార్టీ కార్యకర్తలకు మంత�
Minister Srinivas Goud | జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు మహా బ్రాండ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులకు విదేశాల్లోనూ విక్రయించేందుకు ప్రోత్సాహం కల్పిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి .శ్�
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించ తలపెట్టిన రోప్వే పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
ప్రధాని మోదీ తన దొంగ దోస్తులను వదిలేసి రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ బిడ్డ కవితను వేధిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల కోట్లు దోచుకున్న లలిత్ మోదీ, నీరవ్
Minister Srinivas Goud | న్యూఢిల్లీ : బీఆర్ఎస్( BRS Party ) నేతలను గొంతు నొక్కాలని చూస్తే జరిగే పని కాదు. ఉద్యమాల గడ్డ తెలంగాణ( Telangana ).. కేసులకు భయపడేది లేదు అని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చిచెప్పారు. కేంద్రానిక�
బీఆర్ఎస్ సర్కార్పై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభమయ్యాయి. పాలమూరులో మంత్రుల�
Minister Srinivas Goud | త్వరలోనే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా హన్వాడ మండలానికి సాగునీటిని తీసుకువస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas goud) తెలిపారు.
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద అన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదినం సందర్భంగా గురువారం హన్వాడలో కేక్ కట్ చేసిన అనంతరం శాంతా నారాయణగౌడ�
రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టిన రోజు వేడుకలను మహబూబ్నగర్ నియోజకవర్గ వ్యా ప్తంగా అంగరంగ వైభవంగా అభిమానులు జరుపుకొన్నారు. వేడుకల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద, క�