హైదరాబాద్ మహానగరాన్ని మహా అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు టూరిజం, పర్యాటక శాఖ నడుంబిగించాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన మోదీ సర్కార్ దేశంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. గ్యాస్ ధరలు మహిళలను హడలెత్తిస్తున్నాయని �
రాష్ట్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, స్టేట్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో సరిహద్దు రాష్ర్టాల చెక్పోస్టుల్లో నిఘాను మరింత పటిష్ఠం చేసి, నకిలీ మద్యం తెలంగాణలోకి సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని మంత�
KTR | మహబూబ్నగర్ ( Mahaboobnagar ) జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లి ( Divitipalle ) వద్ద ఏర్పాటు చేసిన ఐటీ టవర్ను ఈనెలాఖరు నాటికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీనివ�
హైదరాబాద్ మరో అంతర్జాతీయ క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. దాదాపు 45 దేశాల ప్లేయర్లు ప్రాతినిధ్యం వహించే అవకాశమున్న ఇంటర్నేషనల్ స్నూకర్, బిలియర్డ్స్ టోర్నీ త్వరలో హైదరాబాద్లో జరుగనుంది.
మహబూబ్నగర్ సమీపంలో దివిటిపల్లిలో సుమారు 400 ఎకరాల్లో నిర్మిస్తున్న ఐటీ టవర్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదని, నెలాఖరు నాటికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస
Minister Srinivas Goud | వెనుకబడ్డ పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే కొందరు అపోహలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు మహబూబ్నగర్ అర్బన్ మం డలం దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ పార్కులో అమరరాజా సంస్థ ఏర్పాటు చేయనున్న లిథియం గిగా సెల్ కంపెనీ దేశంలోనే మొట�
ప్రపంచవ్యాప్తంగా వెలువెత్తుతున్న వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు మహబూబ్నగర్ అర్బన్ మండలం దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ పార్కులో అమర్రాజా సంస్థ ఏర్పాటు చేయనున్న లిథియం గిగా సెల్ కంపెనీ దేశంలోనే మొట్
తెలంగాణ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. టీఎన్జీవోస్ 34వ జిల్లాస్థాయి అంతర శాఖల క్రీడలను శుక్రవారం నిజామాబాద్ ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు.