కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ వెళ్తున్న మంత్రి మార్గమధ్యంలోని తూప్రాన్, రామాయంపేట, చేగుంట మండల కేంద్ర�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే గిరిజన తండాకు మహర్దశ పట్టిందని, గిరిజన తండాలను జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
సూర్యాపేట జిల్లాకు చెందిన పేరిణి నృత్య కళాకారుడు ధరావత్ రాజ్కుమార్ నాయక్ను సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ - కేంద్ర సంగీ�
కేంద్ర సంగీత నాటక అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న ఢిల్లీలో నిర్వహించిన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువపురస్కారం-2022ను దక్కించుకున్న సూర్యాపేట జిల్లాకు చెందిన ధరవత్ రాజ్కుమార్ నాయక్ను మంత్రి శ్ర
మన్యంకొండ దేవస్థానంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాంతానారాయణగౌడ్, లక్�
అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న యువ బాక్సర్ నిఖత్ జరీన్కు ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ టైటిల్ గెలిచిన నిఖత్కు తగిన రీతిలో
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానం వద్ద శాంతానారాయణగౌడ్, లక్ష్మీవేంకటేశ్వరస్వామి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో మే 7న ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశామని
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానం వద్ద శాంతానారాయణగౌడ్, లక్ష్మీ వేంకటేశ్వరస్వామి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించాలని సంకల్పించినట్లు ఎక్సైజ్, క్�
nikhat zareen | అంతర్జాతీయ క్రీడల్లో అద్భుత విజయాలను సాధిస్తూ భారతదేశం కీర్తితో పాటు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన యంగ్ బాక్సర్ నిఖత్ జరీన్కు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్�
నాడు సమస్యలకు నిలయాలుగా ఉన్న ప్రాం తాలు నేడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ నుంచి వార్డు పర్యటనకు మంత్రి
మహా శివుడి కరుణాకటాక్షాలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. శనివారం మహాశివరాత్రి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట పెద్ద శివాలయం,
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అ మలు కావాలని ప్రజలు కోరుకుంటున్నార ని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ (టీ హబ్)కు రాష్ట్రంలోనే గుర్తింపు లభించిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.