తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం.. రైతుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెట్టపీట వేస్తున్నది.. రైతు బంధు, రైతుబీమా పథకాలతో అండగా నిలుస్తున్నది.. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ కృషి చేస్తున్న�
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నీలో టీజీవో సెంట్రల్ టీమ్ విజయం సాధించింది.
మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం, పర్యాటక కేంద్రం మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అతిపెద్ద, తొలి రోప్వేను నిర్మించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు
రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, వివిధ కార్యకలాపాలపై సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఎల్బీ స్టేడియం సాట్స్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ భేటీలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి �
CM KCR | రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండునూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రా ర్థిస్తూ మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్,
‘మాకు పొద్దున లేస్తే పాలమూరును ఎట్ల అభివృద్ధి చేయాలె.. ఇంకా ఏమేమి తీసుకురావాలే.. దేశంలోనే జిల్లాకు పేరు రావాలె.. ఇంకా ఏం చేస్తే బాగుంటదన్న ధ్యాస తప్పా వేరే ఊసే లేదు’ అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివా�
Minister Srinivas Goud | జర్మనీ (Germany) రాజధాని బెర్లిన్ (Berlin)లోని ఐటీబీ బెర్లిన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్ (World Tourism Exhibition)లో తెలంగాణ టూరిజం (Telangana Tourism) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి �
ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయినా ఇంకా చారిత్రక, వారసత్వ సంపద, కళాఖండాల విభజన అసంపూర్తిగా జరిగిందని, తక్షణమే ఆయా కళాఖండాలను ఇరు రాష్ర్టాలు సామరస్యపూర్వకంగా విభజించుకోవాలని ఆబ్కారీ, పురావస్తు, సాంస్కృతిక శాఖ మ
టాంజానియా దేశంలోని అతిపెద్ద పర్వతం మౌంట్ ఖిలిమంజారో పర్వతాన్ని(5895మీటర్లు) అధిరోహించిన కామారెడ్డి జిల్లాకు చెందిన బానోతు వెన్నెలను మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు.