హనుమంతుడు భక్తికి, బలానికి ప్రతీక అని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొని పూజలు చేశారు.
‘నీరా’.. ‘వేదామృతం’.. ఈ రెండింటి పేర్ల మధ్య చెలరేగిన వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టినట్టు తెలుస్తున్నది. మొదటినుంచీ ఏ పేరుతో అయితే నీరాను ప్రపంచానికి పరిచయం చేశారో.. అదే పేరుతోనే నీరా, దా�
Minister Srinivas Goud | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్(Brs)లో చేరుతున్నారని రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం శాఖ మంత్రి శ�
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కుట్ర బీజేపీ నాయకులదేనని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ నాయకులు ఆడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ (BJP) నాయకులు పేపర్ లీక్ (Paper Leak) చేసి విద్యార్థులు, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణలో బహుజన మహనీయులకు గొప్ప చరిత్ర ఉన్నదని, వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సముచితంగా గౌరవిస్తున్నారని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ కొనియాడారు.
Srinivas Goud | హన్వాడ : కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ( BRS Party )కి బలం అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్( Minister Srinivas Goud ) స్పష్టం చేశారు. కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు �
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ దేశం గర్వించదగ్గ గొప్ప పోరాటయోధుడు అని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. పాపన్నగౌడ్ ఒక జాతికి చెందిన వ్యక్తికాదని, సబ్బండ వర్ణ
నిరుద్యోగికి ఉద్యోగం కుటుంబానికి భరోసానిస్తుందని రాష్ట్రంలోని పేదలందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ఉమ్మడి జిల్లాలోనే పేరుగాంచిన ఫత్తేపూర్ మైసమ్మ ఆలయాన్ని సకల సదుపాయాలతో అభివృద్ధి చేసి.. టూరిజం హబ్గా మారుస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పే ర్కొన్నారు. మండలంలోని మైసమ్మ ఆలయాన్ని �
గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యం అని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం మహబూబ్నగర్ రూర ల్
అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలాంటివని, వీటిని చూసే పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలోకి వలసలొస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని 34వ వార్డు కౌన్స�
ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ పార్టీశ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సమావేశాలకు హాజరయ్యే ముఖ్య నేతలక�