Neera cafe | గౌడన్నలు ప్రతిరోజూ ప్రాణాలకు తెగించి నీరాను సేకరిస్తున్నారని, స్వచ్ఛమైన నీరాను ప్రజలకు అందిస్తున్న వారి కష్టాన్ని హేళన చేయొద్దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. సోషల్మీ�
మహబూబ్నగర్ వేదికగా త్వరలో జాతీయస్థాయి సెయిలింగ్ చాంపియన్షిప్ నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రాష్ర్టానికి చెందిన సెయిలర్లు ఈ మధ్య కాలంలో జాతీయ, అంతర్జాతీ�
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఇప్పటికే గ్రామగ్రామాన క్రీడా ప్ర
‘పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బ్లాక్ మెయిలర్.. చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో అవినీతి పనులు చేస్తుండు.. మహానేతల పేర్లు చెబుతూ తనకు తాను గొప్పోడిగా ఫీలవుతున్నాడు.. గొప్పోళ్ల పేర్లు చెబితే పెద్ద మనిషివి �
తొమ్మిదేండ్ల కిందటి వరకు వలసలకు పెట్టింది పేరైన పాలమూరు.. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల వలసలు పూర్తిగా తగ్గించుకొని.. ఉద్యోగాలిచ్చి ఉపాధి కల
నాడు వలసలు, కరువుకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న మహబూబ్నగర్ జిల్లా.. నేడు నీటిపారుదల సౌకర్యం, పచ్చని పంటలకు పర్యాయపదంగా మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Srinivas goud | హైదరాబాద్ : హైదరాబాద్లో క్షత్రియ సేవా సమితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆధ్వర్యంలో మన్యం వీరుడు, భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు �
హైదరాబాద్: మన్యం వీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju) చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. సీతారామరాజు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగ�
జనహితమే మా అభిమతం.. అందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశాం.. నాడు వలసల గడ్డగా పేరున్న పాలమూరును నేడు పరిశ్రమలకు అడ్డాగా మార్చాం.. మైగ్రేషన్ స్థాయి నుంచి జిల్లాకే రివర్స్ వలసలొచ్చే�
పాలమూరు జిల్లా చరిత్రలో నిలిచే లా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ, ఎ నర్జిటిక్ కారిడార్ను ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి కేటీఆర్ శనివారం అట్టహాసంగా ప్రారంభించారు.
మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని బహిరంగ సభలో రేవంత్రెడ్డిపై మంత్రి శ్రీనివాస్గౌడ్ విరుచుకుపడ్డారు. బిడ్డా.. నన్ను, నా తమ్ముడిని అంటావా.. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తెరిగి.. నీ చరిత్ర తెలుసుకో అని ఆగ�
ప్రపంచంలోని ఏ మూల నుంచైనా పారిశ్రామికవేత్తలు వచ్చి తెలంగాణలో ఎవరికీ పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొంటున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘ఇద�
Mahabubnagar | మహబూబ్నగర్ : రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా దేశంలో అతిపెద్ద అర్బన్ టూరిజం పార్క్ అయి