Srinivas goud | హైదరాబాద్ : హైదరాబాద్లో క్షత్రియ సేవా సమితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆధ్వర్యంలో మన్యం వీరుడు, భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, క్షత్రియ సేవా సమితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు రఘురామరాజు, సెక్రటరీ ప్రదీప్ వర్మ, జాయింట్ సెక్రెటరీ నాని రాజు, ఇండస్ట్రీయలిస్ట్ మైనర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామల రాజు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లో క్షత్రియ సేవా సమితి తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ ల ఆధ్వర్యంలో మన్యం వీరుడు, భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు… pic.twitter.com/8j0fgKqrVo
— V Srinivas Goud (@VSrinivasGoud) May 7, 2023