Neera Cafe | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడ
Mahabubnagar |మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఇక నుంచి కార్పొరేషన్గా మారనున్నది. ఇప్పుడున్న బల్దియాకు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లీపూర్తోపాటు మరో గ్రామాన్ని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 15 రోజుల పాటు రాష్ట్రంలో పండుగ వాతావరణంలో క్రీడలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. సీఎం కప్ టోర్నీకి �
తెలంగాణ వీరత్వానికి, పరక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నేరేడ్మెట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్�
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని ఆదరించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో హన్వాడ మండలం నాగంబాయి తండాకు చెంద
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం నాగంబాయి తండాకు చెందిన బీజేప
స్వరాష్ర్టాన్ని సాధించడంతో టీజీవో లక్ష్యం నెరవేరిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గెజిటెట్ ఉద్యోగులంతా పోరాడాలనే నేపథ్యంలో పుట్టిన సంఘం టీజీవో అన్నారు.
స్వరాష్ర్టాన్ని సాధించడంతో టీజీవో లక్ష్యం నెరవేరిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గెజిటెట్ ఉద్యోగులంతా పోరాడాలనే నేపథ్యంలో పుట్టిన సంఘమే టీజీవో అన్నారు.
Minister Srinivas Goud | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వద్ద రూ. 3.50 కోట్ల వ్యయంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడాటోర్నీలో జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. పోటీల నిర్వహణపై క్రీడా మంత్రి శ్రీనివాస్�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. టీడీ గుట్ట, డైట్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వె
బీసీలు (BC) వెనుకబడ్డ వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. బీసీలతోపాటు యావత్ తెలంగాణ సమాజానికి రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)