పత్రికా సంపాదకుడిగా, రచయితగా, పండితుడిగా, పరిశోధకుడిగా, రాజకీయ చైతన్యశీలిగా సురవరం ప్రతాపరెడ్డి సేవలు చిరస్మరణీయమని ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ శాఖ మ
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాలకన్నా ప్రమాదకరంగా తయారయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. చెడగొట్టు వానలు పడితే పంట ఖరాబ్ ఎట్ల అయితదో.. ఈ కాంగ్రెస్, బీజేపీ మా�
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023 టోర్నీ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయ
జడ్చర్ల కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్లో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. శుక్రవారం మహబూబ్నగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వా�
Mahabubnagar | ప్రధాన నగరాల్లో మాదిరిగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను రూ పొందిస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంకు రాష్ట్ర
సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. మండల, జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం ప
సమైక్య రాష్ట్రంలో పరాయి పాలకుల చేతిలో అణచివేతకు గురైన గౌడ కులస్తులకు స్వరాష్ట్రంలో సముచిత గౌరవం దక్కిందని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్ల�
సమగ్రాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి మంత�
తెలంగాణ ప్రగతిలో ఉద్యోగుల పాత్ర అమోఘమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు బుధవారం అట్టహాసంగా ముగిశాయి. మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన పోటీల్లో ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు. మొత్తం 11 క
మహబూబ్నగర్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సంబంధింత �
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన జిల్లా స్థాయి టోర్నీల్లో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. మంగళవారం జరిగి